తెలంగాణలో ఈనెల 8,10న మోదీ సభలు

76చూసినవారు
తెలంగాణలో ఈనెల 8,10న మోదీ సభలు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఈనెల 8న వేములవాడ, వరంగల్ లో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. 10న మహబూబ్ నగర్, HYDలోని ఎల్బీ స్టేడియంలో జరిగే సభల్లో మోదీ ప్రసంగిస్తారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మోదీ సభ దృష్ట్యా భారీగా జన సమీకరణ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది.

సంబంధిత పోస్ట్