తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ

3223చూసినవారు
తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ
ప్రధాని మోదీ వరంగల్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. 'తెలంగాణ ప్రజలందరికీ నా అభినందనలు' అని అన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తోందని, మన దేశంలో ఎంతో యువశక్తి ఉందని ప్రధాని అన్నారు.

సంబంధిత పోస్ట్