సర్పంచులకు రూ.లక్ష చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌

81చూసినవారు
సర్పంచులకు రూ.లక్ష చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్‌
గుంటూరు జిల్లా వరద బాధిత గ్రామాల సర్పంచులతో సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఇస్తున్న లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. బాపట్ల, గుంటూరు జిల్లాల సర్పంచులకు మంత్రి తెనాలిలో చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్