కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి (Video)

23257చూసినవారు
పాపువా న్యూ గునియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడి సుమారు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియా బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ న్యూస్‌ నివేదిక ప్రకారం.. పాపువా న్యూ గునియా రాజధాని పోర్ట్‌ మోరెస్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌‌లోని కౌకలం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్