ఆటో బోల్తా.. ఒకరు స్పాట్ డెడ్ (వీడియో)

67చూసినవారు
కర్నూలు జిల్లా గూడూరు మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెంచికలపాడు గ్రామ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్