'భద్రాద్రికి రూ.50 కోట్లకు పైగా నిధులు కేటాయించారు'

81చూసినవారు
'భద్రాద్రికి రూ.50 కోట్లకు పైగా నిధులు కేటాయించారు'
ప్రధాని మోదీ పాలనలో దేశంలో అవినీతిని నిర్మూలించామని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. HYDలోని పార్టీ ఆఫీస్ లో కిషన్ రెడ్డి సమక్షంలో YCP నాయకుడు వెళ్లల రామ్మోహన్ BJP లో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి రామాలయం కోసం మోదీ రూ.50 కోట్లకు పైగా నిధులు కేటాయించారని అన్నారు. మోదీ కృషితో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందన్నారు. మోదీ వల్లే ఆర్టికల్ 370 రద్దు జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్