సీఎం రేవంత్ పై మరోసారి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

55చూసినవారు
సీఎం రేవంత్ పై మరోసారి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మోత్కుపల్లి నర్సింలు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదిగలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ క్రమంగా మాదిగలకు దూరం అవుతోందన్నారు. రేవంత్ విధానాలను నిరసిస్తూ దీక్ష చేస్తున్నానని, రేవంత్ తెలంగాణలో రెడ్డి రాజ్యం తెస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, 80 లక్షల మంది మాదిగలు ఓటు వేయకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్