ఉద్రిక్తత.. వారికి బండి సంజయ్ వార్నింగ్

52చూసినవారు
ఉద్రిక్తత..  వారికి బండి సంజయ్ వార్నింగ్
సిద్దిపేట జిల్లా బొమ్మెనపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించటంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను నిలువరించారు. ఈ ఘటనపై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్