'కాశీ' సినిమా తర్వాత నా కంటిచూపు మందగించింది: హీరో విక్రమ్

61చూసినవారు
'కాశీ' సినిమా తర్వాత నా కంటిచూపు మందగించింది: హీరో విక్రమ్
2001లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన 'కాశీ' (తెలుగులో శీను, వాసంతి, లక్ష్మి) సినిమా హారో విక్రమ్ కు మంచి పేరు తెచ్చింది. అయితే ఈ మూవీ సమయంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నట్లు నటుడు విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'కాశీ సినిమా తర్వాత 2- 3 నెలల పాటు నా కంటి చూపు మందగించింది. సరిగా చూడలేకపోయేవాడిని. ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేది. ఆ ప్రభావం నా కంటి చూపు పై పడింది” అని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్