'మా అమ్మ మళ్లీ చనిపోయింది.. పంపించొస్తా': రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

64చూసినవారు
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ ను పలువురు నటులు, ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు ఆయనను కలిశారు. వారిని చూసి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది. పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. దీంతో వారు ఆయనను ఓదార్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్