నేడు తెలంగాణకు బీజేపీ చీఫ్ నడ్డా

65చూసినవారు
నేడు తెలంగాణకు బీజేపీ చీఫ్ నడ్డా
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. సాయంత్రం మల్కాజిగిరి పరిధిలోని నిజాంపేటలో రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్