అక్టోబర్ 3నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు: డీఈఓ

85చూసినవారు
అక్టోబర్ 3నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు: డీఈఓ
తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ సప్లమెంటరీ పరీక్షలను అక్టోబర్‌ 3 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహించనున్నట్టు డీఈఓ గోవిందరాజులు శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్