వడ్ల కనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జూపల్లి భాస్కరరావు

68చూసినవారు
వడ్ల కనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జూపల్లి భాస్కరరావు
వెల్దండ మండలంలో వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు వడ్ల కనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్