కల్వకుర్తి: గంధోత్సవంలో పాల్గొన్న జూపల్లి భాస్కరరావు

79చూసినవారు
కల్వకుర్తి: గంధోత్సవంలో పాల్గొన్న జూపల్లి భాస్కరరావు
కల్వకుర్తి: జూపల్లి గ్రామంలో గార్మి వేడుకలు సందర్భంగా మహబూబ్ స్వామి దర్గా గంధోత్సవం మంగళవారం నిర్వహించారు. గ్రామంలో ప్రధాన రహదారి నుంచి టాక్టర్, ఒంటెపై ప్రధాన వీధుల గుండా గంధాన్ని ఊరేగిస్తూ దర్గా వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధోత్సవంలో వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు, వెంకటయ్య యాదవ్, ముస్తఫా, జగపతి, బాల్రాజ్, జగపతి, ఎండి సిరాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్