ఎస్సైపై ఫిర్యాదు

84చూసినవారు
ఎస్సైపై ఫిర్యాదు
నల్గొండ జిల్లా డిండి ఎస్సై రాజును సస్పెండ్ చెయ్యాలంటూ దళిత నాయకులు గురువారం దేవరకొండలో డిండి ఇంచార్జ్ సీఐ సర్సింహులుకు పిర్యాదు చేశారు. ఎర్రగుంటపల్లి మాజీ సర్పంచ్ భర్త వెంకటయ్యను కావాలనే అసభ్య పదజాలంతో దుషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో అంకూరి నర్సింహా, ముదిగొండ ఎల్లేష్, ఎర్ర కృష్ణ జాంభవ్, పొట్ట మురళి, ఎర్ర యాదగిరి, రాజశేఖర్, వెంకటయ్య, నర్సింహా, హరికృష్ణ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్