కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

80చూసినవారు
నల్గొండ జిల్లా దేవరకొండ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం జేష్ఠ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మామిడిపండ్లతో అలంకరించి, మామిడిపండ్ల రసంతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ వారు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్