నల్గొండ జిల్లా డిండి పోలీస్ స్టేషన్లో యువతి మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన బిట్ల స్వాతి(22) అనే యువతి ఈనెల 2వ తేదీ సాయంత్రం నుండి కనిపించడం లేదంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేసినట్టు, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.