పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

75చూసినవారు
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
దక్షిణ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ లు అన్నారు. శుక్రవారం చందంపేట మండల సరిహద్దుల్లోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడేళ్లలో సొరంగం పళ్ళను పూర్తి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా, జిల్లా ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్