రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

2900చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ (32) మామిళ్లగూడెం నుంచి తుమ్మలపల్లికి వెళ్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉపేందర్ తల ట్రాక్టర్ ఇంజిన్కు తగిలి ఛిద్రమైంది. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్