అరక తోలుతూ ఎద్దు మృతి

81చూసినవారు
అరక తోలుతూ ఎద్దు మృతి
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కాడి ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన ముండ్ల చిన్న వెంకన్న తండ్రి కోమ్ములయ్యకు చెందిన ఎద్దు పత్తి గింజలు పెట్టడం కోసం అర్కకితోల్కపోవడం జరిగింది. అరక తోలుతున్న క్రమంలో ఎద్దు ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఒక ఎద్దు చనిపోవడంతో మరో ఎద్దుకు జత కలిగే ఎద్దు లేకపోవడంతో పొలం పనులు ఎలా చేసేదని రైతు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్