కృష్ణాష్టమి జరుపుకోవాలని పిలుపు

64చూసినవారు
కృష్ణాష్టమి జరుపుకోవాలని పిలుపు
వాడ వాడలా సోమవారం తప్పకుండా ప్రజలందరూ పెద్ద ఎత్తున కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుకోవాలని మిర్యాలగూడ యాదవ సంగం నాయకులు కోరారు. మిర్యాలగూడ యాదవ సంఘం భవనంలో శనివారం జరిగిన కార్యక్రమంలో అఖిలభారత అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ గంగుల అంజలి యాదవ్, డివిజన్ యాదవ సంగం ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్