ఆమనగల్లులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

66చూసినవారు
ఆమనగల్లులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు సోమవారం ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి నీ గెలిపించాలని ఓటర్లకు తెలపడం జరిగింది. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి ఎంతో జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీ మేక లలిత, రవి, వీరేందర్, మేకల వెంకన్న, వల్లంపట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్