వేములపల్లి మండలంలో కనుమరుగైపోతున్న గులాబీ దళం

14755చూసినవారు
వేములపల్లి మండలంలో కనుమరుగైపోతున్న గులాబీ దళం
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేములపల్లి జడ్పిటిసి ఇరుగు మంగమ్మ వెంకటయ్యతో పాటు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి వేములపల్లి మాజీ జెడ్పిటిసి తిరుపతి పద్మ గోవిందు మరికొంత మాజీ సర్పంచ్లుతో పాటు ఆమనగల్లు గ్రామానికి చెందిన మాజీ మత్స్యకార సంఘం చైర్మన్ చింతకాయల వీరేందర్ వారితో పాటు మరి కొంతమంది చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్