జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

85చూసినవారు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
వేములపల్లి మండలం శెట్టి పాలెం వద్ద నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల నుండి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు శెట్టిపాలెం వద్ద నిలిపి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుండి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ మృతిచెందగా మరో ఐదుగురు స్వల్పoగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్