శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం

52చూసినవారు
శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం
మిర్యాలగూడ పట్టణంలో యాదవ సంఘంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగ జరిగాయి. మొదటగా శ్రీకృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమం నిర్వహించి, అనంతరం ఊరేగింపు చేసి, సాయంత్రం ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్