విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి

53చూసినవారు
విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి
పాఠశాల విద్యాశాఖ ఆదేశానుసారం శనివారము మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం అధ్యక్షతన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగినది. ఈ పేరెంట్స్ టీచర్ సమావేశానికి మండల నోడల్ ఆఫీసర్ బిట్టు శ్రీను, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ, మాజీ ఎంపిటిసి విష్ణు మరియు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్