ఉద్యోగ టీచర్లకు ప్రభుత్వం మధ్యంతర భృతి 15 శాతం ప్రకటించాలి

1263చూసినవారు
ఉద్యోగ టీచర్లకు ప్రభుత్వం మధ్యంతర భృతి 15 శాతం ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించడం సభము కాదని, దీనిని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ అన్నారు. చండుర్ మండలం ఘట్టుప్పల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..కనీసం 15 శాతం నుండి 20 శాతం వరకు మధ్యంతర భృతి ప్రకటించి 2, 3 రోజుల్లోసవరణ ఉత్తర్వులు జారీ చేసే విధంగా చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్