1857సిపాయిల తిరుగుబాటులో క్రియాశీలపాత్ర పోషించి, బ్రిటిష్ వారు తూటాలపై పందికొవ్వు ఆవు కొవ్వు పూయడమును పూర్తిగా వ్యతిరేకించి వారితో పోరాడిన ధీరోదాత్తుడు మంగళ్ పాండేగారి వర్ధంతి సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల తేరేట్పల్లిలో టీచర్, ఎస్సీఎస్టీ టీచర్స్ సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ వారికి నివాళులు అర్పించి వారు చేసిన సేవల గూర్చి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.