అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి చేటు తెచ్చేలా మారింది. వివరాల్లోకి వెళితే. తాగునీటి వాటర్ ట్యాంకులో పడి దాదాపు 30-40 కోతులు మ
ృతి చెందాయి. నాగార్జునసాగర్లోని హిల్ కాలనీ
లో ఆలస్యంగా వెలుగుచూసింది. విజయవిహార్ సమీపంలోని 200 గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు నీటి సరఫరా విభాగం ఓ ట్
యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. అధికారులు దాదాపు 30 కోతుల మృతదేహాలను గుర్తించి బయటకి తీశారు.