పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం...

61చూసినవారు
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం...
తిరుమలగిరి (సాగర్) మండలం రాజవరం గ్రామంలో శుక్రవారం 2001-2002 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చదివిన బడి పరిసరాలను చూసి భావోద్వేషానికి గురయ్యారు. గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు మాటలు చెప్పిన గురువులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్ ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్