అలరించిన స్వపరిపాలన దినోత్సవం

57చూసినవారు
అలరించిన స్వపరిపాలన దినోత్సవం
త్రిపురరాం మండలంలోని అప్పలమ్మగూడెం ప్రాధమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా పలువురు చిన్నారులుగా అధికారులుగా వ్యవహరించి పలువురిని ఆకట్టుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా పి. గణేష్ , ప్రధానోపాధ్యాయులుగా డి. అర్చన, మండల విద్యాధికారిగా డి. జస్వంత్ లు వ్యవహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్