గురుకుల పాఠశాలలో గ్రంధాలయం ప్రారంభం

54చూసినవారు
గురుకుల పాఠశాలలో గ్రంధాలయం ప్రారంభం
నల్లగొండ పట్టణం ఎస్ ఎల్ బిసి లో గల అనుముల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో A. K ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ సారద్యంలో విద్యాధన్ ఫౌండేషన్ మరియు అచోరన్ కంపెనీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని నల్లగొండ పార్లమెంట్ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్ని ప్రారంభోత్సవం చేసారు.

సంబంధిత పోస్ట్