నూతన ఎంఈఓని సన్మానించిన విద్యా చందర్ నాయక్

53చూసినవారు
నూతన ఎంఈఓని సన్మానించిన విద్యా చందర్ నాయక్
త్రిపురారం మండలం నూతన విద్యాదికారిగా రమావత్ రవి నాయక్ ఇటీవలే భాద్యతలు చేపట్టారు. ఈ శుభ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని నూతన ఎంఈఓలకు ఓ ఫంక్షన్ హల్ లో ఆదివారం సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలం పరిధిలోని వయా రూఫ్లా తండా గ్రామ పంచాయతీకి చెందిన ప్రధానోపాధ్యాయులు ధనావత్ విద్యా చందర్ నాయక్, పద్మా దంపతులు హాజరై పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్