చిట్యాల: ఎంపీడీవో కార్యాలయంలో కాకా జయంతి వేడుకలు

59చూసినవారు
చిట్యాల: ఎంపీడీవో కార్యాలయంలో కాకా జయంతి వేడుకలు
చిట్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం గడ్డం వెంకటస్వామి(కాకా) జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ పి. జయలక్ష్మీ, ఎంపీఓ, ఏవో, ఏపీఎం, ఏపీవో, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్