రైతులను దళారుల నుండి కాపాడాలని డిమాండ్

72చూసినవారు
రైతులను దళారుల నుండి కాపాడాలని డిమాండ్
చిట్యాల మండల తహశీల్దార్ క్రిష్ణా నాయక్ కు సోమవారం సిపిఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం, పత్తి సి.సి.ఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను దళారీల నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎం, రైతు సంఘాల జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, ఐతరాజు నర్సింహా లు వినతి పత్రం అందజేశారు. పంటల సీజన్ లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు కమీషన్ ఏజెంట్లతో, మధ్య దళారీలతో , తూకం మోసాలకు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్