నార్కట్ పల్లి: విద్యుత్ షాక్ తో మేక మృతి

55చూసినవారు
నార్కట్ పల్లి: విద్యుత్ షాక్ తో మేక మృతి
విద్యుత్ షాక్ తో మేక మృతి చెందిన సంఘటన నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం. గ్రామంలో బలిజ బావి దగ్గర ఉన్న విద్యుత్ పోల్ స్టే వైర్ కు తగిలి షాక్ తో సోమనబోయిన సురేష్ మేక మృతి చెందింది. దాని విలువ రూ. 15, 000 ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్