నల్గొండ పట్టణంలో ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం నాయక్ శుక్రవారం మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లచ్చిరామ్ నాయక్ మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.