జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

378చూసినవారు
జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
నల్గొండ జిల్లా తిప్పర్తిలోని నూకలవారి గూడెంలో 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జననీ ఫౌండేషన్ చైర్మన్‌ బద్దం సుధీర్‌ అందజేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడకూడదని, ప్రజలకు తమ వంతు సహాయంగా 5 రకాల కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సైదులు, నాగరాజు, వెంకన్న, రాజీవ్, సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్