గ్రంథాలయ మౌళిక వసతుల కల్పనకు కృషి

55చూసినవారు
గ్రంథాలయ మౌళిక వసతుల కల్పనకు కృషి
గ్రంథాలయ మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని రాష్ట్ర పౌర గ్రంథాలయాల చైర్మన్ డా. రియాజ్ అన్నారు. నల్లగొండ జిల్లా గ్రంథాలయంలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఏఈఈ లకు శుక్రవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్ర, గ్రంథాలయాల డైరెక్టర్ ఏవిఎన్. రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ, గాదె వినోద్ రెడ్డి, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్