ప్రతి రైతుకు నీరు అందాలి: ఎమ్మెల్యే

63చూసినవారు
ప్రతి రైతుకు నీరు అందాలి: ఎమ్మెల్యే
అనారోగ్యంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వజీరాబాద్ మేజర్ చివరి ప్రాంతంలోని రైతులకు నీరు సరిగా అందడంలేదని ప్రజల ద్వారా ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. ఇరిగేషన్ అధికారులను పిలిపించి వజీరాబాద్ మేజర్ చివరన ఉన్న ప్రతి రైతుకు సాగు నీరు అందే విధంగా నీటి మట్టాన్ని పెంచాలని శుక్రవారం అదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్