నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్ తేలుకాటుకి గురైoది. మీడియా సెంటర్లో విధులు నిర్వాహిస్తున్న ఆమె బుధవారం రాత్రి తేలు కాటుకు గురైంది. అక్కడి సిబ్బంది వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.