స్వామివారిని సత్కరించిన బీఆర్ఎస్ నేత

68చూసినవారు
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలంలోని నేరేడుగోమ్ము గ్రామంలో శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామి పశ్చిమాద్రి సంస్థాన విరక్తి మఠంలో చివరి రోజు శుక్రవారం నామకరణ మహోత్సవం, పల్లకి సేవ కార్యక్రమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ బీఆర్ఎస్ నియోజకవర్గ నేత రాజుల ఆశి రెడ్డి స్వామివారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, భక్తులు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్