నగలతో సహా నవ వధువు పరార్

553చూసినవారు
నగలతో సహా నవ వధువు పరార్
మధ్యప్రదేశ్ శివపురి జిల్లా అమోల్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సత్యేంద్ర అనే యువకుడికి ఓ యువతితో ఈ నెల 2న పెళ్లి జరిగింది. నవ వధువు భర్త ఇంటికి ఫిబ్రవరి 3న వచ్చింది. ఆ రోజు సాయంత్రం బహిర్భూమి కోసం బయటకు వెళ్లిన వధువు తిరిగి రాలేదు. ఆమె నగలతో సహా పరారైనట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో వధువు సోదరితో వివాహం చేయించాలని సత్యేంద్ర డిమాండ్ చేశారు. పరారైన నవవధువు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్