నీటి అడుగున మెట్రోను ప్రారంభించిన మోదీ (వీడియో)

67చూసినవారు
దేశంలో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన తొలి అండర్‌ వాటర్‌ మెట్రో టన్నెల్‌ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ప్రధాని వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, ఎమ్మెల్యే సువేందు మెట్రో రైలులో ప్రయాణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్