ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

65చూసినవారు
ఓటీటీలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓం భీమ్ బుష్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోగా.. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్