అయోధ్య రామాలయంలో కొత్త రూల్స్

52చూసినవారు
అయోధ్య రామాలయంలో కొత్త రూల్స్
అయోధ్య రామాలయంలో జూలై 1 నుంచి కొత్త నియమ నిబంధనలు అమలు కానున్నాయి. రామాలయంలో పూజారులు ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించకూడదని ట్రస్ట్ తేల్చింది. పూజారి కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కీప్యాడ్ మొబైల్ మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈ నిబంధన సీనియర్, జూనియర్ అర్చకులందరికీ వర్తిస్తుంది. ఇక రామ్ లల్లా గర్భగుడిలో నీటి లీకేజీ లేదని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్