ఆత్రం సక్కు విజయం సాధిస్తారు

63చూసినవారు
ఎంపీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం సాధిస్తారని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో ఉన్న ఎస్కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో అభ్యర్థి ఆర్థిక సక్కుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికలలో ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్