బిజెపి నాయకుడిని పరామర్శించిన మాజీ ఎంపీపీ

80చూసినవారు
బిజెపి నాయకుడిని పరామర్శించిన మాజీ ఎంపీపీ
ఉట్నూర్ మండల బిజెపి నాయకుడు కందుకూరి రమేష్ ను మాజీ ఎంపీపీ పి. జైవంత్ రావు పరామర్శించారు. కందుకూరి రమేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం ఆయనను మాజీ ఎంపీపీ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్కారం మాజీ ఉప సర్పంచ్ కోళ్ల సత్తన్న, లక్కారం మాజీ ఎంపీటీసీ నరసయ్య, వైట్ యూత్ అధ్యక్షుడు సాజిద్ సిద్ధికి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్