మద్యం మత్తులో డైల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష

82చూసినవారు
మద్యం మత్తులో డైల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష
ఖానాపూర్ మండలం రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్(38)అను వ్యక్తి గురువారం మద్యం తాగి డయల్ 100 నెంబర్ కు అకారణంగా పలుమార్లు ఫోన్ చేస్తూ పోలీసు వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేయించి , న్యూసెన్స్ చేయాగా న్యూ సెన్స్ కేసు పెట్టి కోర్టులో హాజరుపరచగా శుక్రవారం మెజిస్ట్రేట్ రెండు రోజులు జైలు శిక్ష విధించారని సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదారావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్