ఖానాపూర్: పోలీసు అమరుల త్యాగం మరువలేనిది: డిఎస్పి

55చూసినవారు
పోలీసుల త్యాగం మరువలేనిదని నిర్మల్ డీఎస్పీ గంగరెడ్డి అన్నారు. సోమవారం పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ పట్టణంలోని స్టేషన్లో పోలీస్ అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రజల క్షేమం కోసం పోలీసులు నిరంతరం కఠినమైన విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదారావ్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్